logo

గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటాం: రాజన్న దొర


గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని సాలూరు
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర అన్నారు. సాలూరు
మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ప్రచారం
చేపట్టారు. ఆయా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు
వివరించారు. వైసీపీకి ఓటు వేసి జగన్మోహన్రెడ్డిని మళ్లీ
ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ
సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి థింసా నాట్యం
చేశారు.

12
835 views